Wednesday 3 August 2011

రంగవల్లి-1

పద్మాల ముగ్గు


మన భారతీయ సాంప్రదాయంలో రంగవల్లికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది. ఉత్తరాదిన శుభకార్యాలకి మాత్రమే వేసినా మన దక్షిణాదిన రోజూ వేయవలసిందే. అందునా మన తెలుగువారు సంక్రాంతి పండగకి  నెల రోజుల ముందు నుండే  ముగ్గులు వేస్తాం. తమిళులు కూడా అంతే.

శ్రావణ మాసం వ్రతాలు చేస్తాంగా, ఇల్లు చక్కగా శుభ్రపరచి, ఇంటి ముందు, వీలైతే ఇంట్లోనూ రంగు రంగుల రంగవల్లికలు తీర్చి దిద్దుతే అందంగా ఉంటుంది.


లక్ష్మి దేవికి పద్మాలు అంటే ఇష్టం. అందుకని కొన్ని పద్మాల ముగ్గులు..
                       పద్మాల ముగ్గు



ముందుగా 14X14 చుక్కలు పెట్టుకుని పైన చూపిన విధంగా కలుపుకోవాలి.


మరికొన్ని రాబోయే టపాలలో..


మీ...అనామిక....

No comments: