Thursday 1 October 2015

కష్ట నివారణ శ్రీ సాయినాథ దశనామ స్తోత్రము

కష్టాలు ఎవరికీ ఉండవు? కష్టాలనుండి రక్షించమని మనం భగవంతుణ్ణి వేడుకుంటాం. కష్టనివారణకు ఉన్న ఉపాయాల్లో శ్రీ సాయి దశ నామ స్తోత్రం ఒకటి. 

సాయినాథుడు భక్తవత్సలుడు. ఆయనను కొలిచే వారికీ తెలుసు అయన భక్తులను ఎలా ఆదుకుంటారో అని. ఇవాళ గురువారం. అందుకని ఈ స్తోత్రం మీ కోసం. 

ఈ స్తోత్రం రోజూ త్రిసంధ్యలలో పఠించడము ఉత్తమం. లేదా రోజుకి 3 సార్లు కానీ కనీసం ఒక్క సారి పఠించినా చాలు. ఏదైనా కష్టాల నుండి త్వరగా బయటపడాలంటే రోజుకి 11 సార్లు చదువుతే త్వరిత ఫలితం లభిస్తుంది. 

ఈ శీర్షికలోని టపాలు  మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. మీ సలహాలు సూచనలు సదా శిరోధార్యములే. 

మీ...అనామిక....

No comments: