కార్తీక మాసంలో విష్ణుమూర్తిని శ్రీ తులసీధాత్రీ సహిత దామోదర స్వామి గా కొలుస్తారు. ధాత్రి అంటే ఉసిరిక చెట్టు. ఈ మాసమంతా శ్రీ తులసీధాత్రీ సమేత దామోదర వ్రతం చేస్తారు. అంత చేయాలేని వారు కనీసం చతుర్దశి రోజునైనా ఈ వ్రతం ఆచరిస్తారు.
మరి ఈ రోజుల్లో మనము ఇవన్నీ చేయాలేము కాబట్టి కనీసం స్తోత్ర పారాయణం అన్న చేస్తే మంచిది. అందుకే మీ కోసం ఈ స్తోత్రం.
పూర్వము సత్యవ్రతుడు అనే బ్రాహ్మణుడు కార్తీక మాసంలో వ్రతం చేయుచు ఈ స్తోత్రం చదివి భగవంతుని సాక్షాత్కారము పొందెనని ప్రతీతి.
శ్రీ దామోదర స్తోత్రం |
మీ...అనామిక....
No comments:
Post a Comment